కాంతారాతో రుక్మిణి వసంత్ పాన్ ఇండియా క్రేజ్

చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో రుక్మిణి వసంత్ ఒకరు. 2024లో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, మొదట్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే, ప్రశాంత్ నీల్…

జూనియర్ ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ సినిమా రూమర్స్ అబద్దం

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న సినిమా ప్రాజెక్ట్ గురించి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం తారక్…