తిరుమల తొక్కిసలాట: బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై క్లారిటీ

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, 40 మందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాలని ఏపీ…

బీజేపీ నాయకురాలిపై జేసీ ప్రకంపనలు – జేసీ క్షమాపణలు చెప్పిన సందర్బం

ఏపీలో టీడీపీ-బీజేపీ మధ్య సఖ్యత బాగానే ఉన్నప్పటికీ, కొన్ని నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూటమి సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజా వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బీజేపీ నేతలపై…