చీరాల వివాదం సద్దుమణిగినట్టేనా?

చీరాల నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరును అధిష్టానం సర్దుబాటు చేసినట్టుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం మధ్య గత కొంతకాలంగా ఆధిపత్యపోరు సాగుతోంది.…