వైసీపీకి భారీ షాక్: రెండు కీలక నాయ‌కుల జ‌న‌సేనలో చేరిక

2024లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ ఓటమి, కీలక నాయ‌కుల జంపింగ్‌లు ఆయనకు పెద్ద ప‌రిభ్రాంతి క‌లిగిస్తున్నాయి. ఈ పరిణామాల నుంచి కోలుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, వాస్తవానికి అవి ఫలించవడం లేదు. పైగా, 2024 పోటీ సమయంలో కూడా…

ఆంధ్రపదేశ్ అవుతోంది అమూల్ ప్రదేశ్.!

రాష్ట్రాన్ని అమూల్ సంస్థకు తాకట్టు పెట్టేస్తోన్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. అంటూ విపక్షాలు విమర్శిస్తున్న విషయం విదితమే. అయినాగానీ, అమూల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. విపక్షాలు ఏదన్నా విమర్శ.. రాజకీయ కోణంలోనే చేసినా, అందులో మంచి చెడుల గురించి…