ఏపీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుక

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఏపీలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రిపబ్లిక్‌ డే వేడుకలు వైభవంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ…