Posted inTelugu - Featured Telugu - Political News
గోవును అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
గోవును అడ్డం పెట్టుకుని సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు రథాలు తగలబెట్టి, మరోవైపు విగ్రహాలను ధ్వంసం చేయించి ఇప్పుడు పూజల్లో పాల్గొంటున్నారని ఎద్దేవా చేశారు.…