చంద్రబాబు హయాంలో భూ కబ్జా.. అవంతి అప్పడేం చేశారు చెప్మా.?

అవంతి శ్రీనివాసరావు.. అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, పైగా మంత్రిగా కూడా వున్నారు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించిన విషయం విదితమే. చంద్రబాబు హయాంలో ఎంపీగా పనిచేసిన…

అవంతి అమాయకత్వం: రాజీనామా చేస్తే చట్ట సభల్లో మాట్లాడేదెవరు.?

‘ఎమ్మెల్యే పదవులకీ, ఎంపీ పదవులకీ రాజీనామాలు చేసేస్తే, చట్ట సభల్లో ఎవరు మాట్లాడతారు.? ఎమ్మెల్యేలుగా వుంటనే మాట్లాడగలం.. ఎంపీలుగా వుంటేనే నిలదీయగలం..’ అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ చాలా అమాయకంగా ప్రశ్నించేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిథులు రాజీనామా…