టీఆర్ఎస్ కే వెయ్యి కోట్ల ఆస్తులుంటే.. కేసీఆర్ ఆస్తులెంతో: బండి సంజయ్

టీఆర్ఎస్ కు వెయ్యి కోట్లు ఆస్తులున్నాయని ప్రకటించిన సీఎం కేసీఆర్.. తన వ్యక్తిగత ఆస్తులెంతో చెప్పాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ధనిక రాష్ట్రంగా…

తెలంగాణ: ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్-బీజేపీ మాటల యుద్ధం

ధాన్యం కొనుగోలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు రైతులతో వరి వేయించి ఇప్పుడు ముఖం చాటేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదని సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారన్నారు.…