ఢీల్లీ కేంద్రంగా కేసీయార్ 10 రోజుల టూర్ ?

తొందరలోనే కేసీయార్ ఢిల్లీలో పదిరోజులు మకాం వేయనున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఉత్తరాధిలో పదిరోజుల పాటు పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. తన పదిరోజుల పర్యటనలో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో కూడా పర్యటించబోతున్నట్లు సమాచారం. యూపీ మహారాష్ట్ర పర్యటనలో సీనియర్ రాజకీయ నేతలతో పాటు…

జస్టిస్ ఎన్వీ రమణ చొరవతోనే హైకోర్టులో సమస్య పరిష్కారమైంది: సీఎం కేసీఆర్

హైదరాబాద్ పై సీజేఐగా జస్టిస్ ఎన్వీ.రమణకు అవ్యాజమైన ప్రేమ, అభిమానం ఉంది కాబట్టే కొన్నాళ్లుగా హైకోర్టు బెంచిల సమస్య పరిష్కరించారని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొని…