కరోనా పాండమిక్: ఇది నిఖార్సయిన పొలిటికల్ డిజాస్టర్

‘కరోనా బాధితులకి ఆరోగ్య శ్రీ ద్వారా అత్యద్భుమైన చికిత్స అందించేలా చేయగలిగాం.. అవసరమైతే, ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం చెల్లింపుల్ని పెంచుదాం..‘ అంటూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ చాలా చాలా గొప్పలు చెప్పుకుంటోంది. కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో…

వైద్యం అడుగుతోంటే, ఉచిత బియ్యం ఇస్తామంటారేంటబ్బా.?

కరోనా పాండమిక్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకోసారి ఉచిత బియ్యం ‘స్కీం’ని తెరపైకి తెచ్చాయి. ఐదేసి కిలోల చెప్పున రెండు నెలలపాటు బియ్యం లేదా గోధుమలు ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.. అదీ పేదలకు మాత్రమే. నిజానికి, ప్రస్తుత పరిస్థితుల్లో…