భూ కబ్జా ఆరోపణలు: మంత్రి ఈటెలపై వేటుకి రంగం సిద్ధం.?

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన కుదుపు. మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ తొలుత ‘పింక్ మీడియా’లో కథనాలు షురూ అయ్యాయి. ఆ తర్వాత పలు మీడియా సంస్థలు ఈ వ్యవహారానికి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చాయి. దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూముల్ని…