ఇకపై ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్..?

దేశ ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు మొదలు…