సంచలనం: ఏపీ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల విషయమై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పరిషత్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 1వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కరోనా నేపథ్యంలో పరిషత్ ఎన్నికల నిర్వహణ…

జగన్ సర్కారుకి మొట్టికాయల ప్రసహనం మళ్ళీ మొదలైందా.?

కొద్ది రోజులపాటు జగన్ సర్కారు కి న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు కాస్త తగ్గాయనుకునేలోపు, మళ్ళీ జాతర షురూ అయ్యింది. ‘రోజులు మారాయ్.. మాకూ అనుకూలంగా తీర్పులొస్తున్నాయ్..’ అని పలు కేసుల విషయమై అధికార వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా పండగ…