హిందూ మతంపై ఐపీఎస్ అధికారి వ్యతిరేక వ్యాఖ్యలు.. హిందూ సంఘాల ఆగ్రహం

పెద్దపల్లిలో హిందూ దేవుళ్లను పూజించొద్దు, నమ్మొద్దని ప్రభుత్వ గురుకులాల (స్వేరోస్) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేయడంపై బీజేపీ, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ అధికారులే హిందు మతానికి వ్యతిరేకంగా సంస్థలు నడుపుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని వారు…