Posted inTelugu News
కాంతారాతో రుక్మిణి వసంత్ పాన్ ఇండియా క్రేజ్
చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో రుక్మిణి వసంత్ ఒకరు. 2024లో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, మొదట్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే, ప్రశాంత్ నీల్…

