2024లో చంద్రబాబూ: రాజకీయ పునరుద్ధరణ

ఈ ఒక్క ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును అడ్డుకుంటే చాలు. ఇక‌, 30 ఏళ్ల‌పాటు మ‌న‌కు తిరుగు ఉండ‌దు” అని వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న అనేక మార్పులు తెచ్చింది. అప్ప‌టికి టీడీపీకి పొత్తులేవీ లేకుండా, పార్టీని విభేదాలు వణికించినప్పుడు, కేసులు, అరెస్టులు,…

ట్రయాంగిల్ ‘పవర్’ స్టోరీ: చంద్రబాబు ‘గేమ్’ ప్లాన్ షురూ.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి బాగా కలిసొచ్చింది. వరుసగా రెండు దఫాలు.. అంటే, పదేళ్ళపాటు ప్రతిపక్ష నేతగా వున్న చంద్రబాబు, ఎలాగైతేనేం ముఖ్యమంత్రి అయ్యారు 2014 ఎన్నికల్లో ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి. ఓ వైపు జనసేన మద్దతు,…

పీఎం పీఠం: మోడీకి పోటినిచ్చేదెవరు?

దేశంలో ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీని మించిన బలవంతుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. 2014లో చాయ్ వాలాగా.. సామాన్యుడిగా దేశ ప్రధాని పీఠమెక్కిన మోడీ ఇక అంచలంచెలుగా వెనుదిరిగి చూసుకోకుండా ఎదిగారు. అప్రతిహతంగా కొనసాగుతున్నారు. కరోనా లాక్ డౌన్ లో మోడీ…

జాతినుద్దేశించి మోడీ ప్రసంగమట.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్తారా.?

కరోనా మొదటి వేవ్ విషయంలో ప్రభుత్వాల్ని పూర్తిగా తప్పు పట్టేయలేం. కానీ, సెకెండ్ వేవ్ విషయంలో మాత్రం వైఫల్యం ప్రభుత్వాలదే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా తక్కువ.. కేంద్ర ప్రభుత్వం వాటా చాలా చాలా ఎక్కువ. రాష్ట్రాల్ని అప్రమత్తం చేయాల్సిన కేంద్రం,…

జనం పిట్టల్లా రాలిపోతున్నారు.. మోడీజీ మీరెక్కడ.?

రాజకీయాల్లో పబ్లసిటీ స్టంట్లకి కేరాఫ్ అడ్రస్.. నరేంద్ర మోడీ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. గుజరాత్ మోడల్ చూపించి, దేశ ప్రజల్ని తనవైపుకు తిప్పుకున్న నరేంద్ర మోడీ, తొలిసారి పార్లమెంటుకి ఎన్నికవుతూనే, ప్రధాని అయ్యారు. దాంతో, దేశ భవిష్యత్తు కొత్త…

లాక్‌డౌన్ నుంచి దేశాన్ని కాపాడాల్సిందేగానీ, ప్రజల్నెవరు కాపాడాలి.?

ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్ని ఉద్దేశించి కాస్సేపటి క్రితం ప్రసంగించారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని, దేశ ప్రజలకు ఏం సందేశమిస్తారు.? లాక్ డౌన్ మళ్ళీ వుంటుందా.? కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు…