వారసత్వ రాజకీయాలు దేశానికి పెను ముప్పు

దేశ ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు పెను ముప్పుగా దాపరించాయి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొత్త వారు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలోనే ఈ పెను ముప్పు నుండి దేశంను కాపాడిన వాళ్లం అవుతామని ఈ సందర్బంగా ఆయన అన్నారు. యువజన…