గుర్తుపెట్టుకుంటాం.. బదులు తీర్చుకుంటాం: జనసేనాని పవన్ హెచ్చరిక!

‘‘కాకినాడ నుంచి గిద్దలూరు వరకు.. జనసైనికులపై వైసీపీ నేతల అరాచకాల్ని గుర్తుపెట్టకుంటాం.. బదులు తీర్చుకుంటాం.. ఇప్పుడు పోలీసు వ్యవస్థ మీ చేతుల్లో వుందని విర్రవీగుతున్నారేమో.. అన్నిటికీ సమాధానం చెప్పే రోజొస్తుంది.. మేం అదికారంలోకి వచ్చిన రోజైనా మీ మీద చర్యలు తీసుకుంటాం..’’…

మత ప్రస్తావన లేని రాజకీయమంటే ఇదీ.!

‘మత ప్రస్తావన లేని రాజకీయం అంటే, మతాలపై జరుగుతున్న దాడులను ఖండించకుండా వుండడం కాదు. అన్ని మతాలకు న్యాయం చేసి మత విద్వేషాలు లేకుండా చేయడం..’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తిరుపతిలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల…