Posted inTelugu - Featured Telugu - Political News
నరేంద్ర మోడీజీ.. సరిలేరు మీకెవ్వరూ.!
ఎనిమిదేళ్ళ క్రితం నాటి వ్యవహారమది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం ఫలించిన రోజది. అదే సమయంలో, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు నులిమిన సందర్భమది. దేశంలో అసలు ప్రజాస్వామ్యం వుందా.? రాజకీయ వ్యవస్థ పనిచేస్తోందా.? అన్న అనుమానాలు కలిగిన సందర్భమది.…