చింతామణి నాటకం నిషేధాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ఎంపీ రఘురామకృష్ణ రాజు

ఆంధ్రప్రదేశ్ లో చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఈ నిర్ణయంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో పిల్…