పరీక్షలు వాయిదా వేయాలంటూ సబితా ఇల్లు ముట్టడి

తెలంగాణలో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా వేయాలంటూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. శ్రీసాయి నిగమాగమం నుండి ఆమె నివాసం వరకూ విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. దాదాపు విద్యార్థులు అందరూ 18 నుండి 25…