మెగా మామా అల్లుళ్ళ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..?

'వకీల్ సాబ్' అనే రీమేక్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇటీవల 'భీమ్లా నాయక్' వంటి మలయాళ రీమేక్ తో ప్రేక్షకులను పలకరించారు. ఈ క్రమంలో పవన్ ఇప్పుడు మరో రీమేక్ కి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. పవన్…

సాయి ధరమ్‌ తేజ్ ఎలా ఉన్నాడు.. అనుమానాలు పెంచుతున్న డైరెక్టర్‌ వ్యాఖ్యలు

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బైక్ యాక్సిడెంట్‌ లో గాయల పాలయ్యి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాక్సిడెంట్ అయ్యి వారాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి ఆయన గురించిన పూర్తి ఆరోగ్య సమాచారం మాత్రం మెగా ఫ్యామిలీ నుండి బయటకు…

జోర్సె జోర్సె.. డ్యాన్సుల్లో సాయి తేజ్ మ్యాజిక్కే వేరులే!

టాలీవుడ్ లో ఉన్న రేర్ డ్యాన్సింగ్ స్టార్ గా సాయి తేజ్ కి ఉన్న ఐడెంటిటీని గుర్తు చేయాల్సిన పని లేదు. ఎన్టీఆర్ .. బన్ని.. చరణ్ లతో పాటు రేసులో ఉన్న డ్యాన్సింగ్ స్టార్ అతడే. ఇప్పుడు అతడి డ్యాన్సుల్లో…

ఈ వారం బరిలో ‘రిపబ్లిక్’ .. అందరి చూపు ఆ వైపే!

సాయితేజ్ హీరోగా దేవ కట్టా 'రిపబ్లిక్' సినిమా చేశాడు. భగవాన్ - పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని…

పూర్తిగా కోలుకున్న సాయి తేజ్.. డిశ్చార్జ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తేజ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సాయి తేజ్ స్పృహలోనే ఉన్నారని.. లేకుండానే…

సాయిధరమ్ తేజ్ ను కాపాడిని యువకుడికి మెగా గిఫ్ట్..! ఫుల్ క్లారిటీ ఇదే..

మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ ఇటివల బైక్ ప్రమాదానికి గురై ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రమాదానికి గురైన సందర్భంలో సాయితేజ్ ను కాపాడిన యువకుడు మహ్మద్ ఫర్హాన్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో…

తేజ్ యాక్సిడెంట్‌ విషయం మొదట బన్నీకే తెలిసిందట

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్ కు యాక్సిడెంట్ అయిన విషయం కొన్ని నిమిషాల వ్యవధిలో తెలుగు వారందరికి తెలిసి పోయింది. అయితే మొదట తెలిసింది మాత్రం అల్లు అర్జున్‌ కు అంటూ సమాచారం అందుతోంది. తేజ్ ను మొదట…

#సాయి తేజ్.. జాతకం ముందే చెప్పినా జాగ్రత్త పడలేదా!

నాస్తికులు జ్యోతిష్యాన్ని నమ్మరు. జ్యోశ్యం ప్రకారం ముందే అన్నీ తెలిసిపోతే ఇక జరగాల్సినవేవీ జరగకూడదు కదా! అని అంటారు. అయితే ముందే తెలిస్తే వాటికి శాంతులు ఉపశాంతులు అనేవి ఉంటాయి! వాటి ద్వారా ఉపశమనం పొందచ్చని జ్యోతిష్యులు చెబుతుంటారు. అయితే ప్రతిసారీ…

తేజ్‌ యాక్సిడెంట్ : ఆ సమయంలో అతి స్పీడ్ నిజమే

సాయి ధరమ్‌ తేజ్ యాక్సిడెంట్‌ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును విచారణ జరుపుతున్న మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరులు మీడియాతో మాట్లాడాడు. ఎల్బీ నగర్ కు చెందిన అనీల్ అనే వ్యక్తి నుండి సాయి ధరమ్‌ తేజ్ ట్రంప్ బైక్…