పార్టీ ఏర్పాటుపై షర్మిల కీలక ప్రకటన..! తేదీ, వేదిక ఖరారు..

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఖమ్మంలో సమరశంఖం పూరిస్తామని.. ఏప్రిల్ 9న లక్షమందితో ప్రకటన చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. లోటస్ పాండ్ లో ఖమ్మం నేతలతో సమావేశమైన అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణలోని సమస్యలపై మాత్రమే…

పార్టీ ఏర్పాటు వార్తలపై వైఎస్ షర్మిల ఆగ్రహం..! ప్రకటన విడుదల

తాను తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని సీఎం జగన్ సోదరి షర్మిల అన్నారు. ఈమేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ఈ ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్‌ ఐటమ్‌గా…