రానా, శర్వానంద్ లతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తోన్న మైత్రి

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఫుల్ ఫ్లో లో ఉంది. టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో పాటు క్రేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేస్తోంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్,…

రాజు సుందరం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శర్వానంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ చవిచూడలేదు. అయినా కానీ శర్వానంద్ క్రేజ్ కు వచ్చిన లోటేమి లేదు. శర్వానంద్, అజయ్ భూపతి దర్శకత్వంలో నటించిన మహా సముద్రం చిత్రం విడుదలకు…

శర్వా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ షూటింగ్ షురూ..!

యంగ్ హీరో శర్వానంద్ విభిన్నమైన చిత్రాలతో విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న శర్వా.. ప్రస్తుతం మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'ఒకే ఒక జీవితం' చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా..…