టీఆర్‌ఎస్‌ కొత్త ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి బ్యాక్ టు బ్యాక్‌ కష్టాలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవి ఇటీవలే టీఆర్‌ఎస్ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయం తెల్సిందే. ఆమె ఆ ఆనందంను పొందుతున్న సమయంలోనే బ్యాక్ టు బ్యాక్ కష్టాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె…