ప్రజలను తిట్టిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పారు: విజయసాయి రెడ్డి

విజయవాడ, గుంటూరుల్లో ప్రజలను తిట్టి, రెచ్చగొట్టిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. హైదరాబాద్ లో పాచి పనులకు వెళ్తారా అని ప్రశ్నించిన…