జైల్లో మరుగు దొడ్లు కడించారు.. రాములమ్మ ఆవేదన

బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పేద ప్రజలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని ఆమె ఖండించింది. ఖమ్మం జిల్లాకు చెందిన పోడు భూముల వివాదంలో కొందరు…

దళిత సీఎం.. దళితులకు 3 ఎకరాల మాదిరిగానే దళిత బంధు

తెలంగాణ సీఎం దళితుల కోసం దళిత బంధు పథకంను తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. రాష్ట్రంలోని దళితులు అందరికి కూడా ఆర్థిక సాయం చేసేందుకు గాను ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ స్కీమ్‌ పై విజయశాంతి విమర్శలు చేశారు. హుజూరాబాద్…