వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: ఇదేం ట్విస్ట్ మహాప్రభో.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయి రెండేళ్ళు పూర్తయినా, ఇంకా ఈ కేసులో దోషులెవరో తేలలేదు. సీబీఐ, ఇటీవల పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ అనే వ్యక్తిని గోవాలో అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత ఈ…