Posted inTelugu - Featured Telugu - Political News
బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణలో ఇటివల ఉద్యోగాల నోటిపికేషన్లు ఇవ్వడంలేదంటూ ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాజకీయంగానూ ఈ అంశం వార్తల్లో నిలిచింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో…