మెగాస్టార్‌ ను కలిసిన మహేష్‌ డైరెక్టర్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో మహర్షి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి మరోసారి ఆయనతో వర్క్‌ చేయబోతున్నట్లుగా చెప్పుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ బాబు సినిమా చేయాల్సి ఉన్నా కూడా కొన్ని…

డ్రైవర్ కవితకు సమంత ఇచ్చిన మాట నిలుపుకుంది

సమంత సామ్ జామ్‌ టాక్ షో తో మంచి పేరు దక్కించుకుంది. ఆ షో లో కష్టాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి సాయం చేయడంతో పాటు ఇన్సిపిరేషన్‌ గా నిలిచిన వారిని తీసుకు వచ్చి మాట్లాడించడం చేసింది. డ్రైవర్‌ కవిత…

‘బిజినెస్ పేరుతో 7.5 కోట్లు మోసం చేశారు’.. సీసీఎస్ లో నటుడు నరేశ్ ఫిర్యాదు

బిజినెస్‌ విషయంలో కీస్టోస్‌ కంపెనీ తనను మోసం చేసిందని సీనియర్‌ నటుడు నరేశ్‌ అన్నారు. ఈమేరకు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింగం శ్రీనివాస్‌ అనే వ్యక్తి కీస్టోస్‌ కంపెనీ పేరుతో రూ.7.5 కోట్లు మోసం చేసాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.…

బీజేపీ నేత మోత్కుపల్లి హెల్త్‌ సీరియస్‌

తెలంగాణ సీనియర్‌ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కరోనా సోకడంతో సోమాజిగూడలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరి తీసుకోవడం సమస్యగా మారడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను…

మరో ఇద్దరు సినీ స్టార్స్ కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. రోజుకు లక్షల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు సినీ సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ కు గురయ్యారు. తమిళ హీరో అధర్వ, నటి సమీరా రెడ్డి కరోనా…

నా ఆరోగ్యం కుదుటపడుతోంది.. కోలుకుంటున్నాను: పవన్ కల్యాణ్

రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ కు కరోనా సోకడంతో క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం కుదుటపడుతోందని.. తాను కోలుకోవాలని పూజలు చేసినవారితోపాటు, కోరుకున్నవారికి ధన్యవాదాలు చెప్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తాను…

జస్ట్ ఆస్కింగ్: తిరుపతిలో ఓటర్లకు డబ్బులే పంచలేదా.?

ఈ రోజుల్లో ఓటర్లకు డబ్బులు పంచకుండా ఎన్నికలు జరిగే అవకాశం వుందా.? రాజకీయ పార్టీలు, ఓటర్లను ప్రలోభపెట్టకుండా వుండగలవా.? రాజకీయ పార్టీల నుంచి ఓటర్లు డబ్బుల్ని ఆశించకుండా వుంటారా.? అవకాశమే లేదు. ఎన్నికలంటేనే డబ్బు మయం. ఓ అసెంబ్లీ స్థానం కోసమే…

షర్మిల పార్టీలో చేరికలు మొదలు

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల మొదలు పెట్టబోతున్న రాజకీయ పార్టీలో అధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మాత్రమే వెళ్తారు అంటూ మొదటి నుండి కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అన్నట్లుగానే షర్మిల పార్టీలోకి ఇప్పటికే కొందరు…

ఎఫ్‌3 దర్శకుడికి కరోనా పాజిటివ్‌

కరోనా సెకండ్‌ వేవ్‌ టాలీవుడ్‌ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇటీవలే నిర్మాత బండ్ల గణేష్‌ రెండవ సారి కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్‌ కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.…

సెట్లో దోశ పాఠాలు నేర్పిస్తోన్న సోను సూద్

నటుడు సోను సూద్ రియల్ హీరో అనిపించుకున్న విషయం తెల్సిందే. గతేడాది కరోనా సమయంలో సోను సూద్ చేసిన సేవలను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం తిరిగి సినిమాలతో బిజీగా మారిన సోను సూద్ సెట్ లోదోశ పాఠాలు చెబుతున్నాడు.…

‘నారప్ప’కు మార్పులు చేర్పులు

తమిళ హిట్‌ మూవీ అసురన్‌ కు రీమేక్ గా రూపొందుతున్న నారప్ప సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా ఉంటే మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఇలాంటి సమయంలో సినిమా…

రేపే తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్: జనసేనాని సంచలన ఆడియో మెసేజ్.!

రేపు తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాస్సేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ఆడియో మెసేజ్ విడుదల చేశారు. కరోనాతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, ఆ కారణంగానే తిరుపతి ఉప ఎన్నిక…

ప్రభాస్‌తో మైత్రి మూవీ మేకర్స్‌ వారి బాలీవుడ్‌ మూవీ

టాలీవుడ్‌ లో బిగ్గెస్ట్‌ సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు బాలీవుడ్‌ లో సినిమాలను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యారు. తాజాగా ప్రభాస్ తో ఒక హిందీ సినిమాను…

హోటల్ యజమానిపై కేసు పెట్టిన హీరోయిన్‌

కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ నిక్కీ గర్లానీ పోలీసులను ఆశ్రయించింది. ఒక వ్యక్తిపై చీటింగ్ కేసును పెట్టిన ఈ అమ్మడు పోలీసులను న్యాయం కావాలంటూ ఆశ్రయించింది. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన…

సుకుమార్‌, రౌడీ స్టార్‌ సినిమా ఏం జరిగింది?

అల్లు అర్జున్‌ తో ప్రస్తుతం పుష్ప సినిమాను చేస్తున్న సుకుమార్‌ ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో సినిమాను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం లైగర్ సినిమా ను పూరి జగన్నాద్‌ చేస్తున్నాడు. లైగర్‌ పూర్తి అయిన…

బ్రేకింగ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ సోకింది. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదలైంది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌజ్ కే పరిమితమైన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ కు దగ్గరగా పనిచేసే…

కొనసాగుతున్న షర్మిల దీక్ష

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల పరిష్కరించాలంటూ పోరుబాటు పట్టిన దివంగత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష శుక్రవారం రెండో రోజు కొనసాగుతోంది. ఆమె మూడురోజులపాటు దీక్ష చేయాలని సంకల్పించగా.. పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతించారు. ఈ నేపథ్యంలో గురువారం…

సినీ నటిని మోసం చేసిన పోలీస్

తమిళ నటి రాధ విషయం సినిమా స్టోరీని తలపించే సంఘటన జరిగింది. నటిగా కొనసాగుతున్న రాధా కు గతంలోనే పెళ్లి అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల భర్త నుండి విడిపోయిన ఆమె తల్లి మరియు కొడుకుతో జీవనం సాగిస్తుంది. ఆ…

తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లను డిలీట్‌ చేసి క్షమాపణలు చెప్పిన భరణి

నటుడు కమ్‌ రచయిత అయిన తనికెళ్ల భరణి ఫేస్ బుక్ లో షేర్‌ చేసిన శభాష్‌ శంకరా.. పోస్ట్‌ లు వివాదాస్పదం అయ్యాయి. దాంతో వాటికి తనికెళ్ల భరణి స్పందించాడు. కొందరి మనోభావాలు నొప్పించే విధంగా తాను ఆ పోస్ట్‌ లను…

బిబి4 జోడీ హీరో హీరోయిన్ గా సినిమా షురూ

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 4 లో అందరి దృష్టిని ఆకర్షించిన జంట అఖిల్‌ సార్ధక్‌ మరియు మోనాల్‌ గజ్జర్‌. వీరిద్దరి జోడీ షో కు మంచి రేటింగ్‌ ను తెచ్చి పెట్టిందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు…