తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక: డిపాజిట్లు రావట.. నిజమేనా.!

పంచాయితీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకీ, లోక్‌సభ ఉప ఎన్నికలకీ చాలా తేడా వుంది. కానీ, అధికార వైసీపీ మాత్రం, ‘ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రావు. అసలు అభ్యర్థులే దొరకరు..’ అంటోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. తెలంగాణలో తమకు ఎదురే లేదని…

జనసేనాని పవన్ కళ్యాణ్ తక్షణ కర్తవ్యమేంటి.?

ఇటు సినిమాలు, అటు రాజకీయాలు.. రెండు పడవల మీద ప్రయాణం అంత తేలికేమీ కాదు. అయినాగానీ, అత్యంత చాకచక్యంగా చేసి చూపించగలడంటూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద తనకున్న నమ్మకాన్ని మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి…

సౌత్ ఇండియాలో నెం.2 గా నిలిచిన సారంగదరియా

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా నుండి రెండు వారాల క్రితం వచ్చిన సారంగదరియా సాంగ్‌ యూట్యూబ్ లో సెన్షేషనల్ వ్యూస్…

బాలు పాట కలెక్టర్‌ నోట

తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక భాషల్లో పాడి కొన్ని కోట్ల మంది అభిమానంను చురగొన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటలు ఆయన లేకున్నా కూడా ప్రతి రోజు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన పాడిన వేల పాటలు ఇంకా…

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంపు రాజకీయం

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. ఇంతటి వైసీపీ హోరులో కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ గెలిచింది. పట్టణంలో ఉన్న 36 వార్డుల్లో టీడీపీకి 18 స్థానాలు వస్తే.. వైసీపీ 16 స్థానాల్లో గిలిచాయి. ఒక ప్రాంతంలో…

ట్రైలర్‌ బాగుంది

పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా అభిరామ్‌ ఎమ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ విడుదల చేసి, మాట్లాడుతూ –…

ప్రజలను తిట్టిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పారు: విజయసాయి రెడ్డి

విజయవాడ, గుంటూరుల్లో ప్రజలను తిట్టి, రెచ్చగొట్టిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. హైదరాబాద్ లో పాచి పనులకు వెళ్తారా అని ప్రశ్నించిన…

బీజేపీ ఫుల్ గేమ్ ఆడితే టీఆర్ఎస్ కు మైండ్ బ్లాంకే: కిషన్ రెడ్డి

బీజేపీ పూర్తిస్థాయి ఆట మొదలుపెడితే ఇష్టారీతిన కామెంట్స్ చేస్తున్న టీఆర్ఎస్ కు దిమ్మ తిరిగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. బాధ్యతలు, హామీలు మరచి మంత్రి కేటీఆర్ ప్రభుత్వంలోని అన్ని శాఖలపై పెత్తనం…

ఓటర్లను భయపెట్టి గెలిచిన వైసీపీ: జనసేనాని పవన్

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఎన్ని పిల్లిమొగ్గలైనా వేస్తాయి. ఆకాశం నుంచి అమృతం కురిపిస్తామంటాయి.. భూమి నుంచి బంగారాన్ని తవ్వి గుమ్మరిస్తామంటాయి.. అలా చెబితేనే కదా, జనం నమ్మి.. ఓట్లేసేది. అంతేనా, కథ చాలా వుంది. ఓటుకు వెయ్యి.. కుదిరితే ఐదు…

మంత్రి కేటీఆర్ పంచ్ డైలాగ్స్ వైరల్..! మోదీని ఉద్దేశించేనా..?

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు షేక్ పేట తాహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఓటు వేశారు కేటీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఓ మహానుభావుడు గతంలో…

అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌ అకాల మరణం

తమిళ మూవీ ఇయరకై తో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయిన జననాథన్‌ అనారోగ్యంతో మృతి చెందారు. 61 ఏళ్ల జననాథన్‌ ఇటీవల అనారోగ్య సమస్యలతో చెన్నై అపోలో ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. గుండె పోటు కారణంగా ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యి…

కేజీఎఫ్‌ హీరో గూండాగిరిపై కలెక్టర్‌ కు ఫిర్యాదు

కేజీఎఫ్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న కన్నడ హీరో యశ్‌ త్వరలో కేజీఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సమయంలో ఆయన కేజీఎఫ్‌ 2 సినిమా పబ్లిసిటీతో మీడియా ముందుకు రావాల్సింది పోయి ఒక భూ వివాదం…

‘రాధేశ్యామ్’‌ లో మంచు హీరో ముద్దుగుమ్మ

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు మరియు ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్‌ సినిమా ను జులై లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్‌ గా పూజా…

మంచు విష్ణు పిల్లల విషయమై సీఎం జగన్‌ ఫన్నీ కామెంట్‌

మంచు విష్ణు కు నలుగురు పిల్లలు. ఈ జనరేషన్ హీరోల్లో ఏ ఒక్కరికి కూడా ఈ స్థాయిలో పిల్లలు ఉండంటం లేదు. హీరోల్లో మాత్రమే కాకుండా సాదారణ జనాలు ఎవరు కూడా నలుగురు పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకరు…

తెలుగుదేశం పార్టీని నిండా ముంచేసిన చంద్రబాబు ‘తిట్లు’.!

ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయం.. అనేవారు స్వర్గీయ నందమూరి తారకరామారావు. ఆ స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు, ‘సిగ్గూ శరం లేదా.?’ అని ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. దీన్ని కలికాలం అనాలా.? ఇంకేదన్నా అనాలా.? వైసీపీ…

జనసేన – బీజేపీ మధ్య తెలంగాణ పంచాయితీ.!

ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.. అన్నట్టు బీజేపీ వ్యవహారం సాగుతోందనే ఆవేదన జనసేన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల వేళ జనసేన – బీజేపీ మధ్య పంచాయితీ ముదిరి పాకాన పడిన విషయం విదితమే.…

తొలి చిత్రంలోనే తెలంగాణ అమ్మాయిలా నటించింది

ఫేస్‌ చూస్తే మన పక్కింటి అమ్మాయిలా ఉంది కదూ! లాగా ఏంటి, ఈ అమ్మాయి తెలుగమ్మాయే.. సింగర్‌గా శభాష్‌ అనిపించుకుంది. మోడల్‌గా అందంతో మైమరపించింది. ఇప్పుడు తొలిచిత్రంలో అచ్చమైన తెలంగాణ పోరిలా నటించి, అందరినీ మెప్పిస్తోంది గౌరి. పుట్టింది, పెరిగింది, చదివింది…

అచ్చంగా అక్కలానే!

పూజా కణ్ణన్‌.. అచ్చంగా అక్కలానే ఉంటారు. అక్కలానే మంచి డ్యాన్సర్‌ కూడా. ఇక్కడున్న ఫొటోని చూస్తుంటే అక్క ఎవరో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. అవును.. సాయిపల్లవిలా చెల్లెలిలా ఉంది కదూ! నిజమే. అక్క బాటలో చెల్లెలు కూడా కథానాయిక కానుందని సమాచారం.…

నటుడు ఆశిష్‌కు కరోనా

ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘కాస్త జ్వరంగా అనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ ఒక్క విషయంలోనే నేను పాజిటివ్‌గా ఉండకూడదు అనుకున్నాను. కానీ…

టాలీవుడ్‌ వారిపై బాలీవుడ్‌ స్టార్‌ కామెంట్స్‌

బాలీవుడ్‌ లో సుదీర్ఘ కాలంగా స్టార్‌ గా వెలుగు వెలుగుతున్న స్టార్‌ సునీల్ శెట్టి ఈ వారం తెలుగు సినిమా మోసగాళ్లు తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా లో సునీల్…