Posted inTelugu - Featured Telugu - Political News
ఏపీ సీఎస్ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ నెలఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు. క్యాబినెట్ సమావేశంలో భాగంగా ఆమెను సత్కరించారు. మంత్రిమండలి సభ్యులు కూడా…