సుకుమార్, విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ విషయంలో పూర్తి క్లారిటీ

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విషయంలో రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. సుకుమార్,…

నితిన్‌, పూరి ఇంకా ఉప్పెన కలయిక!

యంగ్‌ హీరో నితిన్‌ ఇటీవలే రంగ్‌ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కీర్తి సురేష్ తో కలిసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన నితిన్ ప్రస్తుతం అంధాధున్ రీమేక్ మ్యాస్ట్రో లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత డాషింగ్‌…

‘విక్రమ్‌’ కు మాస్టర్ విలన్‌

తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం ఆల్‌ ఇండియా స్టార్ నటుడిగా మారిపోయాడు. హీరోగా తమిళంలో సినిమాలు చేస్తూనే ఇతర భాషల్లో మరియు సొంత భాషల్లో కూడా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉన్నాడు. ఈయన విజయ్ తో కలిసి…

మెగాస్టార్‌ ను కలిసిన మహేష్‌ డైరెక్టర్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో మహర్షి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి మరోసారి ఆయనతో వర్క్‌ చేయబోతున్నట్లుగా చెప్పుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ బాబు సినిమా చేయాల్సి ఉన్నా కూడా కొన్ని…

డ్రైవర్ కవితకు సమంత ఇచ్చిన మాట నిలుపుకుంది

సమంత సామ్ జామ్‌ టాక్ షో తో మంచి పేరు దక్కించుకుంది. ఆ షో లో కష్టాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి సాయం చేయడంతో పాటు ఇన్సిపిరేషన్‌ గా నిలిచిన వారిని తీసుకు వచ్చి మాట్లాడించడం చేసింది. డ్రైవర్‌ కవిత…

‘బిజినెస్ పేరుతో 7.5 కోట్లు మోసం చేశారు’.. సీసీఎస్ లో నటుడు నరేశ్ ఫిర్యాదు

బిజినెస్‌ విషయంలో కీస్టోస్‌ కంపెనీ తనను మోసం చేసిందని సీనియర్‌ నటుడు నరేశ్‌ అన్నారు. ఈమేరకు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింగం శ్రీనివాస్‌ అనే వ్యక్తి కీస్టోస్‌ కంపెనీ పేరుతో రూ.7.5 కోట్లు మోసం చేసాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.…

మరో ఇద్దరు సినీ స్టార్స్ కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. రోజుకు లక్షల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు సినీ సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ కు గురయ్యారు. తమిళ హీరో అధర్వ, నటి సమీరా రెడ్డి కరోనా…

నా ఆరోగ్యం కుదుటపడుతోంది.. కోలుకుంటున్నాను: పవన్ కల్యాణ్

రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ కు కరోనా సోకడంతో క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం కుదుటపడుతోందని.. తాను కోలుకోవాలని పూజలు చేసినవారితోపాటు, కోరుకున్నవారికి ధన్యవాదాలు చెప్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తాను…

ఎఫ్‌3 దర్శకుడికి కరోనా పాజిటివ్‌

కరోనా సెకండ్‌ వేవ్‌ టాలీవుడ్‌ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇటీవలే నిర్మాత బండ్ల గణేష్‌ రెండవ సారి కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్‌ కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.…

సెట్లో దోశ పాఠాలు నేర్పిస్తోన్న సోను సూద్

నటుడు సోను సూద్ రియల్ హీరో అనిపించుకున్న విషయం తెల్సిందే. గతేడాది కరోనా సమయంలో సోను సూద్ చేసిన సేవలను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం తిరిగి సినిమాలతో బిజీగా మారిన సోను సూద్ సెట్ లోదోశ పాఠాలు చెబుతున్నాడు.…

‘నారప్ప’కు మార్పులు చేర్పులు

తమిళ హిట్‌ మూవీ అసురన్‌ కు రీమేక్ గా రూపొందుతున్న నారప్ప సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా ఉంటే మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఇలాంటి సమయంలో సినిమా…

ప్రభాస్‌తో మైత్రి మూవీ మేకర్స్‌ వారి బాలీవుడ్‌ మూవీ

టాలీవుడ్‌ లో బిగ్గెస్ట్‌ సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు బాలీవుడ్‌ లో సినిమాలను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యారు. తాజాగా ప్రభాస్ తో ఒక హిందీ సినిమాను…