నానీగారూ.! మాజీ అంటే అంత ‘మంట’ పుడుతోందెందుకు.?

మంత్రిగా మూడేళ్ళ కాలం పని చేసి, తన శాఖకు కొడాలి నాని తెచ్చిన పేరు ప్రఖ్యాుతులేంటి.? అంటే, వైసీపీ నేతలే ఒక్క మాట కూడా చెప్పలేరు. అదీ గడచిన మూడేళ్ళలో కొడాలి నాని మంత్రిగా సాధించిన ఘనత. అయితే, ‘బూతుల మంత్రి’…

ఏలూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన.. కౌలు రైతు కుటుంబాలకు ఆర్ధికసాయం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ధర్మాజీగూడెంకు చెందిన కౌలు రైతు దాసరి రాజారావు కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సాయం అందించారు. పేదవేగి మండలం విజయరాయిలో మల్లికార్జున కుటుంబాన్ని, జానంపేటకు చెందని మరో రైతు కటుంబాన్ని…

తటస్థులు… తధాస్తు…టీడీపీ మాస్టర్ ప్లాన్…?

రాజకీయాలో గెలుపు ఓటములను ఎపుడూ ప్రభావితం చేసే వర్గం న్యూట్రల్స్ మాత్రమే. వారినే అచ్చ తెలుగులో తటస్థులు అని అంటారు. ఈ తటస్థులు కనుక ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వారిదే అందలం. ఇది అనేక ఎన్నికల్లో రుజువైన సత్యం.…

క్షేత్రస్థాయిలో పని చేసేదెవరో.. చేయనిదెవరో చూస్తున్నా: చంద్రబాబు

క్షేత్రస్థాయిలో పనిచేయకుండా మాయచేస్తూ పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న నేతలకు చెక్ పెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పోరాటాన్నే…

నీడనిచ్చే చెట్టును నరుక్కోం.. మళ్లీ వైసీపీని గెలిపించుకుంటాం: మంత్రి కాకాణి

ఇటివల సంచలనంగా మారిన నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయం సీఎం జగన్ వద్దకు చేరింది. ఈనేపథ్యంలో మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి పిలిపించి ఇద్దరితో వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం…

రెడ్డిగారికే కట్టబెట్టేశారు.! ఇదండీ ‘పాలనా వికేంద్రీకరణ’.!

అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి.. అంటూ వైసీపీ గడచిన కొంత కాలంగా ఏవేవో ‘కట్టు కథలు’ చెబుతూ వస్తోంది. రాష్ట్ర ప్రజల్ని వంచిస్తోంది. అసలు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి.? పాలనా వికేంద్రీకరణ అంటే ఏంటి.? ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో…

తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకొస్తా.. విజయం సాధిస్తా: చంద్రబాబు

తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని.. ప్రజల కోసం రాజీలేని పోరాటం చేసి ప్రజలకు అండగా నిలబడతానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నేడు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు…

విద్యాసంస్థల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం: మంత్రి కేటీఆర్

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని కొన్నిరోజులుగా మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈరోజు విద్యా వ్యవస్థపై కేంద్రం తీరును తప్పుబడుతూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణకు కేటాయించాల్సిన విద్యా సంస్థల విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం…

జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఇప్పుడే నష్టం ఎక్కువ: చంద్రబాబు

ఇటివల జరిగిన క్యాబినెట్ విస్తరణతోనే జగన్ ఎంత బలహీన సీఎం అనేది అర్ధమవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్లాక్ మెయిల్ చేసిన వారికే పదవులు కట్టబెట్టు వైసీపీలోనే చెప్పుకుంటున్నారని అన్నారు.…

ఢీల్లీ కేంద్రంగా కేసీయార్ 10 రోజుల టూర్ ?

తొందరలోనే కేసీయార్ ఢిల్లీలో పదిరోజులు మకాం వేయనున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఉత్తరాధిలో పదిరోజుల పాటు పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. తన పదిరోజుల పర్యటనలో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో కూడా పర్యటించబోతున్నట్లు సమాచారం. యూపీ మహారాష్ట్ర పర్యటనలో సీనియర్ రాజకీయ నేతలతో పాటు…

వైభవంగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముడి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవానికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆల‌యానికి చేరుకున్న ముఖ్యమంత్రికి టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అర్చకులు…

జస్టిస్ ఎన్వీ రమణ చొరవతోనే హైకోర్టులో సమస్య పరిష్కారమైంది: సీఎం కేసీఆర్

హైదరాబాద్ పై సీజేఐగా జస్టిస్ ఎన్వీ.రమణకు అవ్యాజమైన ప్రేమ, అభిమానం ఉంది కాబట్టే కొన్నాళ్లుగా హైకోర్టు బెంచిల సమస్య పరిష్కరించారని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొని…