Watch సమంత అనారోగ్యంపై వదంతులు
ప్రభాస్ ఎందుకు హెయిర్ క్యాప్ పెడుతున్నాడు..?

సినిమాల్లో హీరో అంటే మంచి ఎత్తూ.. పర్ఫెక్ట్ ఫిజిక్ ఉన్న అందగాడు అయ్యుండాలి.. అందం అభినయంతో పాటుగా స్టైలిష్ గా ఉండాలి అని సినీ అభిమానులు కోరుకుంటారు. గ్లామర్ కు మంచి హెయిర్ స్టైల్ తోడైతే మరింత ఆకర్షణీయంగా స్క్రీన్ మీద కనిపిస్తారని భావిస్తారు.
టాలీవుడ్ హీరోలలో ఒక్కొక్కరు ఒక్కో హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేస్తుంటారు. తమని అనుసరించేవారు చాలామంది ఉంటారు కాబట్టి.. కేశాలంకరణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అలానే సినిమాలో తమ పాత్రకు తగ్గట్టుగా సరికొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తుంటారు.
యంగ్ హీరోల దగ్గర నుంచి విగ్ ఉపయోగించే సీనియర్ హీరోలు వరకూ అందరూ ఎప్పటికప్పుడు డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు హెయిర్ స్టైల్ తో ప్రయోగాలు చేస్తున్నవారు కూడా వున్నారు.
అయితే తమకు తగిన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయకపోతే.. ఒక్కోసారి సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో లుక్స్ మరియు హెయిర్ స్టైల్ పరంగా ఎక్కువగా ట్రోల్స్ ఫేస్ చేసిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పాలి.
ఒకప్పుడు హండ్సమ్ హంక్ అనిపించుకున్న ప్రభాస్.. ఈ మధ్య తన ఫిజిక్ ని గాలికి వదిలేసినట్లు ఉందని.. డార్లింగ్ ముఖంలో మునుపటి కళ కనిపించడం లేదని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. అలానే ఎల్లప్పుడూ ప్రభాస్ తన హెయిర్ ని కవర్ చేస్తూ క్యాప్ పెట్టుకోవడంపైనా గట్టిగానే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
ప్రభాస్ హెయిర్ బాండ్ తో అన్న ఫొటోలను షేర్ చేస్తూ.. సాయి బాబా గెటప్ కి బాగా సూటవుతాడని ట్రోల్ చేశారు. నిజానికి గత కొంతకాలంగా ప్రభాస్ ఎప్పుడు చూసినా తలకు క్యాప్ పెట్టుకునే కనిపిస్తున్నాడు. సినిమా ఈవెంట్స్ కు కూడా అలానే వస్తున్నాడు.
ఇటీవల లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కి నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు కూడా ప్రభాస్ తన హెయిర్ ని బ్లాక్ క్యాప్ తో కవర్ చేసి కనిపించాడు. దీంతో ప్రభాస్ హెయిర్ కి ఏమైంది? ఎందుకు ఎప్పుడూ కవర్ చేసుకొని కనిపిస్తున్నాడు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రభాస్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. డార్లింగ్ – మిర్చి లాంటి చిత్రాల్లో తమ అభిమాన హీరోని మంచి హెయిర్ స్టైల్ లో చూసిన మహిళాభినానులు.. ఇప్పుడు తరచుగా హెయిర్ బ్యాండ్ తోనే కనిపిస్తుండటంతో ఏమైందని ఆరాలు తీస్తున్నారు. ముఖ్యంగా ఎన్నారై మహిళలు ప్రభాస్ ఎందుకు ఎల్లప్పుడూ క్యాప్ పెట్టుకుంటున్నాడు? అని డిస్కషన్స్ చేస్తున్నారట.
డార్లింగ్ కు హెయిర్ లాస్ అయిందా? లేదా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? కేశాలంకరణ మీద జాగ్రత్తలు తీసుకుంటున్నారా? సినిమాలలో విగ్ తో మేనేజ్ చేస్తారా? అని ఎన్నారై మహిళలలో వినిపిస్తోంది. మొత్తం మీద ప్రభాస్ హెయిర్ బాండ్ పెట్టుకోవడం మీద గట్టిగానే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
Adivi Sesh speaks on similarities between ‘HIT: The Second Case’, Mehrauli killing

HYDERABAD: It is a coincidence that there are “a lot of similarities” between the murder of call centre employee Shraddha Walkar and the incident under investigation in his upcoming film “HIT: The Second Case”, actor Adivi Sesh said on Wednesday.
The trailer of the movie, which was launched here, revolves around the brutal murder of a woman called Sanjana who was “butchered” to death. The over 2-minute-long video also features shots of an electric saw and a knife.
At the event, Sesh said director Sailesh Kolanu had written the story months before the murder took place. It is purely by chance that one of the characters in “HIT: The Second Case” is named Shraddha, who assists the police in the probe.
Asked to comment on how the trailer of the film had some shades of the Mehrauli killing, Sesh said it was an “eerie coincidence”.
“It is really a coincidence… There is (also) a character called Shraddha in our movie and the incident being described in our movie as a case. Sailesh wrote the script months before the incident,” the “Major” star said.
“We don’t wish this on anyone. But it is an eerie coincidence. There are a lot of similarities between the case that is being dealt with in the movie and real-life incident,” he added.
Walkar’s live-in partner Aaftab Amin Poonawala is accused of allegedly strangling her and sawing her body into 35 pieces which he kept in a 300-litre fridge for almost three weeks at his residence in South Delhi’s Mehrauli before dumping them across the city over several days past midnight. The murder took place in May.
First Single From ‘Veera Simha Reddy’ Coming Now!

As we know, Nandamuri Balakrishna and Megastar Chiranjeevi are going to compete with each other during the Sankranti season of 2023. The first single titled ‘Boss Party’ from Chiru’s ‘Waltair Veerayya’ has been out now and it is getting a decent response from the audience. Now, it is Balakrishna’s turn now!
The team of his movie ‘Veera Simha Reddy’ have announced that the first single titled ‘Jai Balayya’ will be releasing on 25th November at 10:29 AM. The makers released a special poster that showcases a smiling and classy Balayya riding a tractor. It is being claimed as ‘A Mass Anthem for the God of Masses’.
Fans of Balakrishna are getting hyped about this song and they cannot wait to hear it. With Devi Sri Prasad making his move with ‘Boss Party’, it is Thaman who has to give a reply with ‘Jai Balayya’ song. Previously, Thaman composed super hit ‘Jai Balayya’ song in ‘Akhanda’. Now, he is arriving with the same name for another song. Let us wait and see how it is going to be.
Shruti Hassan is the heroine in this film. Tollywood’s leading production house Mythri Movie Makers are producing this much-awaited film. Popular Kannada actor Duniya Vijay will be seen as the antagonist in this movie while Varalxshmi Sarathkumar is playing a key role. Rishi Punjabi is the cinematographer. Navin Nooli is the editor while Sai Madhav Burra is penning the dialogues. AS Prakash is the art director while Ram-Lakshman masters are composing the fights. Gopichand Malineni is the writer and director of this movie.
పాన్ ఇండియా క్రేజ్ లో ’18 పేజిస్’ దమ్మెంతో చూడాలి!

యంగ్ హీరో నిఖిల్ అనూహ్యంగా పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ‘కార్తికేయ-2′ పాన్ ఇండియా వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి అతి పెద్ద విజయం అందుకున్నచిత్రంగా నిలిచింది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇది ఓ సంచలనమే. హిందీ బెల్ట్ లో ఊహించని వసూళ్లని సాధించింది.
తెలుగు రాష్ట్రాలల్లో సైతం నికిల్ కెరీర్ లోనే అతి పెదద్ హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో ఆ సినిమా యూనిట్కి అన్నిచోట్లా మంచి పేరొచ్చింది. తాజాగా ఇదే క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకోబుతున్నాడు నిఖిల్. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ’18 పేజిస్’ రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులోనూ అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఆ రకంగా కార్తికేయ-2 కాంబో మళ్లీ తెరపైకి వస్తోంది. అయితే ఇప్పుడీ క్రేజ్ని నిఖిల్ 18 పేజిస్ విషయంలో ఎంత వరకూ వర్కౌట్ చేస్తాడు? అన్నది చూడాలి. కార్తికేయ2 ముందు వరకూ అతను యావరేజ్ హీరో. ఆ సినిమా వసూళ్లు అతని స్థాయిని మార్చేసాయి. స్టార్ ఇమేజ్ ని రెట్టింపు చేసాయి. ఇప్పుడా ఇమేజ్ తో తన కొత్త సినిమా థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించగలగాలి.
భారీ ఓపెన్సింగ్ తేగలగాలి. అప్పుడే నిఖిల్ సత్తా ఏంటన్నది తేలేది. స్టార్ హీరోల సినిమాలు ఓపెనింగ్స్ ఏ స్థాయిలో వస్తాయో…నిఖిల్ విషయంలోనూ అది జరిగాలి. కంటెంట్ కంటే ముందు హీరో ఇమేజ్ అనేది కీలకం. ఆ ఇమేజ్ తోనే జనాలు థియేటర్ రావాలి. మరి నిఖిల్ సత్తా ఎలా ఉంటుందన్నది అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి అంచనా వేయోచ్చు.
మరి ఓపెనింగ్ రేసులో నిలుస్తాడా? లేక మరోసారి హిట్ కంటెట్ తో నెమ్మదిగా బాక్సాఫీస్ బరిలో నిలుస్తాడా? అన్నది చూడాలి. ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉండగా బన్నీ వాస్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
కార్తికేయ-2 హిదీ వసూళ్లు చూసి అరవింద్ షాక్ అయిన సంగతి తెలిసిందే. 50 థియేటర్లలో రిలీజ్ చేసిన సినిమా ఆ తర్వాత 1000 థియేటర్లలో రిలీజ్ అయిందంటూ సంతోషం వ్యక్తం చేసారు. మరి సైలెంట్ గా ’18 పేజిస్’ ని కూడా పాన్ ఇండియాలో వదులుతున్నారో? ఏమో చూడాలి.
Nayan & Prithviraj’s Gold release preponed

It is known that Malayalam star actor Prithviraj Sukumaran has teamed up with lady superstar Nayanthara for a film, titled ‘Gold’. The Alphonse Puthren directorial is one of the much-awaited films of the year.
Earlier, it was announced that Gold will hit the screens on December 2. The makers of the film today revealed that the movie has been preponed to the 1st of December.
Touted to be an action-comedy, the movie will release in Malayalam and Tamil languages. Produced by Supriya Menon and Listin Stephen, the highly anticipated film will also star Shabareesh Varma, Ajmal Ameer, Krishna Sankar and Chemban Vinod Jose in other key roles. It has music composed by Rajesh Murugesan.
పెళ్లి కళ వచ్చేసిందే బాలా..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హాన్సిక డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. తన బిజినెస్ పార్ట్ నర్ సోహైల్ తోనే ఆమె పెళ్లి జరుగబోతుంది. రీసెంట్ గా తన మ్యారేజ్ గురించి ఎనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన హాన్సిక ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లతో ఫుల్ బిజీగా ఉంటుంది. సోమవారం నుంచి మొదలైన హాన్సిక పెళ్లి వేడుకలో భాగంగా అమ్మడు కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా హాన్సిక రెడ్ కలర్ డ్రెస్ లో దేవకన్యగా మెరిసిపోతుంది. అమ్మడిని చూసి పెళ్లి కళ వచ్చేసింది అంటూ చెప్పుకుంటున్నారు.
మోడల్ గా చేస్తూ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హాన్సిక. మొదటి సినిమానే అమ్మడికి సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేయగా అప్పటి నుంచి తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ఓ మోస్తరు ఇమేజ్ తెచ్చుకున్న హాన్సిక తమిళంలో మాత్రం సూపర్ పాపులర్ అయ్యింది. అక్కడ హాన్సిక కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో కెరీర్ మొదలు పెట్టి తమిళంలో సక్సెస్ అయిన భామల్లో హాన్సిక ఒకరు.
కెరీర్ దాదాపు ముగిసింది అనుకున్న టైం లో హాన్సిక తన పెళ్లి వార్తతో అందరిని సర్ ప్రైజ్ చేసింది. తన స్నేహితుడు సోహైల్ నే పెళ్లాడుతున్నట్టుగా ఎనౌన్స్ చేసి మరింత షాక్ ఇచ్చింది హాన్సిక. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది.
రాజస్థాన్ లోని ప్యాలెస్ లో హాన్సిక మ్యారేజ్ జరుగబోతుంది. కేవలం కుటుంబ సభ్యులు కొంతమంది సెలబ్రిటీస్ మాత్రమే ఈ వేడుకలకు అటెండ్ అవుతారని తెలుస్తుంది. మ్యారేజ్ కూడా కొద్ది మంది సమక్షంలోనే ప్లాన్ చేశారట. రిసెప్షన్ కి మాత్రం అందరికీ ఆహ్వానం పంపించాలని అనుకుంటున్నారట.
తెలుగు తమిళ భాషల్లో దాదాపు 50 సినిమాలకు పైగా నటించిన హాన్సిక మ్యారేజ్ న్యూస్ ఆమె ఫ్యాన్స్ ని ఓ పక్క బాధ పెడుతున్నా అమ్మడు లైఫ్ లో సెటిల్ అవుతున్నందుకు హ్యాపీగా ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది.
నయనతార ఎలాగు ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు చేస్తుంది. అదే దారిలో హాన్సిక కూడా మ్యారేజ్ అయ్యాక కూడా సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం హాన్సిక మ్యారేజ్ హంగామా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హాన్సిక కూడా తన మ్యారేజ్ వీడియో రైట్స్ ని డిస్నీ హాట్ స్టార్ కి అమ్మినట్టు టాక్.
SSMB28 స్టోరీని మార్చేశారు..ఇప్పడు మరొటి కూడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి తన 28వ ప్రాజెక్ట్ ని చేస్తున్న విషయం్ తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. హారిక అండ్ హాసిని క్రియేసన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా అదుగో ఇదుగో అంటూ ఫ్యాన్స్ ని ఊరించిన త్రివిక్రమ్ ఎట్టకేలకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీకి మారింది. అక్కడ ఫైట్ మాస్టర్స్ అన్బు – అరివుల నేతృత్వంలో త్రివిక్రమ్ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని మొదలు పెట్టారు. అనుకున్నట్టుగానే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో షూటింగ్ కి బ్రేకిచ్చారు. ఆ తరువాత మహేష్ మదర్ ఇందిరా దేవి మృతి చెందడంతో మరింత గ్యాప్ పెరిగింది.
తిరిగి షూటింగ్ మొదలవుతుంది అనుకున్న నేపథ్యంలో త్రివిక్రమ్ స్క్రిప్ట్ మొత్తం మార్చేయడం దీన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మార్చడంతో ఫస్ట్ షెబ్యూల్ మొత్తం వేస్ట్ అయిపోయిందని తెలిసింది. ఈ నేపథ్యంలో భారీ మార్పులతో సరికొత్త స్క్రీప్ట్ తో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో మహేష్ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ ఆకస్మాత్తుగా మృతి చెందడంతో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కాస్త డిసెంబర్ కు మారినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే ఇప్పటికే స్టోరీ మారిన ఈ ప్రాజెక్ట్ విషయంలో మరో మార్పుని హీరో మహేష్ కోరుకుంటున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీకి తమన్ సంగీతం అందించనున్న విషయం తెలిసిందే. ముందు నుంచి ఫ్యాన్స్ తమన్ ని పక్కన పెట్టమని అనిరుధ్ ని ఎంపిక చేసుకోమంటూ నెట్టింట కామెంట్ లు చేస్తున్నారు. ఈ విషయంలో మహేష్ కూడా ఫ్యాన్స్ తో ఏకీభవిస్తున్నాడట.
ఈ కారణంగానే ఈ ప్రాజెక్ట్ కు తమన్ ని తప్పించి అనిరుధ్ ని తీసుకోమని త్రివిక్రమ్ కు చెబుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. రీసెంట్ గా అనిరుధ్ ‘విక్రమ్’ మూవీకి అందించిన బీజీఎమ్ హాట్ టాపిక్ గా నిలవడమే కాకుండా ప్రతీ హీరో అనిరుధ్ తో కలిసి పని చేయాలని భావించడం మొదలు పెట్టారు. ‘విక్రమ్’ కు అనిరుధ్ అందించిన బీజిఎమ్స్ మహేష్ కు పిచ్చ పిచ్చగా నచ్చేశాయట. ఆ కారణంగానే తన సినిమాకు తమన్ ని పక్కన పెట్టి అనిరుధ్ ని తీసుకోవాల్సిందేనని చెబుతున్నాడట.
గత కొంత కాలంగా త్రివిక్రమ్ ..తమన్ తప్ప మరొకరికి అవకాశం ఇవ్వడం లేదు. మహేష్ సినిమా విషయంలో మాత్రం అనిరుధ్ ని తీసుకోవడం తప్పేలా కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరో వారంలో దీనిపై క్లారిటీ రానుందని చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని డిసెంబర్ నుంచి మళ్లీ ఫ్రెష్ గా పట్టాలెక్కించనున్నారు.
















