చంద్రన్న రా..జీ..నా..మా.. ‘ఉక్కు’ కోసమా.? తుక్కు రాజకీయమా.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘రాజీనామా’ ప్రస్తావన తెరపైకి తెచ్చారు. ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసిన విషయం విదితమే. అయితే, ఈ విషయమై…

చంద్రబాబు పీఏ మనోహర్ పై కేసు..! వైసీపీ అభ్యర్ధులను బెదిరిస్తున్నారంటూ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్, మిట్టపల్లి టీడీపీ నాయకుడు మంజునాథ్‌పై కుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంజునాధ్, మనోహర్.. ఇద్దరూ తమను బెదిరిస్తున్నారిని వైసీపీ అభ్యర్ధి క్రిష్ణమూర్తి భార్య అంజలి పోలీసులకు ఫిర్యాదు…

మేమే గెలిచాం.. షర్మిలకు జగన్ వెన్నుపోటు పొడిచారు: చంద్రబాబు

పంచాయతీ ఎన్నికలతో వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 2,723 పంచాయతీల్లో 1,055 గెలుచుకున్నాం. ఫలితాలపై వైసీపీ తప్పుడు లెక్కలు చెబుతోంది. విశ్వసనీయతపై మాట్లాడే జగన్.. షర్మిల ఎపిసోడ్‍పై…

పంచాయతీ ఎన్నికలు ఓ అవకాశం.. తాడోపేడో తేల్చుకుందాం: చంద్రబాబు

‘పంచాయతీ ఎన్నికలు మంచి అవకాశం.. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందాం’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో అన్నారు. పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆయన నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ…