కేసీఆర్.. ఆ మానవత్వం ఇప్పుడేమయ్యింది.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల కరోనా బారిన పడ్డారు.. కోలుకున్నారు. కేసీఆర్ మాత్రమే కాదు, ఆయన తనయుడు.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కూడా అయిన కేటీఆర్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం…