సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన కేటీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరోనాతో బాధపడుతున్నారు. ఇటీవలే కరోనా పాజిటివ్ అంటూ నిర్థారన అవ్వడంతో కేసీఆర్‌ వెంటనే గజ్వేల్‌ లోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడ వైధ్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. పరిపాలన విషయాలను పూర్తిగా పక్కకు…