సాగర్ లో బీజేపీకి ఝలక్..! టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.…

ఆంధ్రాలో తగ్గింది, తెలంగాణలో పెరిగింది: కేసీఆర్ రివర్స్ గేర్.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా ఆంధ్రపదేశ్ అభివృద్ధి విషయమై పరోక్షంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్ళ క్రితం తెలంగాణలో నాలుగెకరాలు అమ్మితే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా కొనలేని పరిస్థితి వుండేదనీ, ఇప్పుడు అక్కడ నాలుగు ఎకరాలు…