కేసీఆర్ కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్..! 20న ముంబైలో కీలక భేటీ..!

ఈనెల 20న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఇటివల బీజేపీ, ప్రధాని మోదీపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈక్రమంలో బీజేపీ…