Posted inTelugu - Featured Telugu - Political News
ఈటల పార్టీ మార్పు ముహూర్తం ఖరారు
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ పార్టీ మార్పునకు అంతా సిద్దమైంది. బీజేపీలో చేరడానికి ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకున్నట్టు సమాచారం. ఈనెల 31వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. భూకబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్.. ఆయన్ను కేబినెట్ నుంచి తప్పించిన…