ఈటల పార్టీ మార్పు ముహూర్తం ఖరారు

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ పార్టీ మార్పునకు అంతా సిద్దమైంది. బీజేపీలో చేరడానికి ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకున్నట్టు సమాచారం. ఈనెల 31వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. భూకబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్.. ఆయన్ను కేబినెట్ నుంచి తప్పించిన…

మళ్లీ గంగుల వర్సెస్ ఈటల

భూ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన ఈటలను పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. అయితే, నేరుగా బహిష్కరించకుండా తనంతట తానుగానే పార్టీ నుంచి వెళ్లిపోయేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బాధ్యతను మంత్రి గంగుల…

ఈటల రాజేందర్ అటవీ శాఖ షాక్..! చెట్లు నరికారంటూ నోటీసులు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త సమస్య వచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన జమున హెచరీస్‌కు తెలంగాణ అటవీశాఖ నోటీసులు జారీ చేసింది. జమున హెచరీస్‌కు రోడ్డు వేసేందుకు అనుమతి లేకుండా సుమారు 237 చెట్లను…

కోర్టును ఆశ్రయించిన ఈటెల ఫ్యామిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈటెల రాజేందర్‌ మరియు ఆయన కుటుంబ సభ్యులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు అంటూ నిర్థారణ అయ్యిందని చర్యలు తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈటెలను మంత్రి పదవి నుండి బర్తరఫ్‌ చేయడంతో పాటు ఆయన కుటుంబం పై…

ప్లాన్ చేసి పీకేశారు: మంత్రి ఈటెల ఆవేదన

మంత్రిగా పనిచేసిన వ్యక్తికి తన చుట్టూ ఏం జరుగుతోందో తెలియకుండా వుంటుందా.? అందుకే, గత కొంతకాలంగా ఆయన నర్మగర్భమైన వ్యాఖ్యలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గురించి. ఈటెల అనుమానం నిజమే అయ్యింది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు, నాగార్జున సాగర్…

సీఎం కేసీఆర్ కు ఈటల శాఖలు..

మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో పరిణామాలు చాలా వేగంగా సాగుతున్నాయి. భూముల కబ్జాపై రైతులు ఫిర్యాదు చేయడం.. దానిపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం.. వెంటనే ఈటల స్పందించి వివరణ ఇవ్వడం వంటి పరిణామాలు శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.…

‘రాజీ’నామా.! మంత్రి ఈటెల మనసులో ఏముంది చెప్మా.?

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారనీ, పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తారని అంతా అనుకున్నారు. తన మీద కబ్జా ఆరోపణలు రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఈటెల రాజేందర్, ఆ దిశగా సన్నిహితులతో మంతనాలు…

భూ కబ్జా ఆరోపణలు: మంత్రి ఈటెలపై వేటుకి రంగం సిద్ధం.?

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన కుదుపు. మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ తొలుత ‘పింక్ మీడియా’లో కథనాలు షురూ అయ్యాయి. ఆ తర్వాత పలు మీడియా సంస్థలు ఈ వ్యవహారానికి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చాయి. దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూముల్ని…