హుజూరాబాద్‌ లో దళిత అభ్యర్థి

ఈటెల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ కు ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కౌశిక్ ఉంటాడని అంతా భావించారు. కాని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా కొత్త రాజకీయంకు కేసీఆర్‌ తెర తీశారు. హుజూరాబాద్‌ వెదికగా కేసీఆర్‌…