Posted inTelugu - Featured Telugu - Political News
ఎన్నికల్లో ఓటమే ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ గొడవకు కారణం : కిషన్ రెడ్డి
హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి వల్లే సీఎం టీఆర్ఎస్ కు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు గుర్తొచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఓ హోటల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా…