ఎన్నికల్లో ఓటమే ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ గొడవకు కారణం : కిషన్ రెడ్డి

హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి వల్లే సీఎం టీఆర్ఎస్ కు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు గుర్తొచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఓ హోటల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా…

కేంద్రంపై కేసీఆర్ యుద్ధం చేస్తానంటే బీజేపీ సిద్ధం: కిషన్ రెడ్డి

బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని.. కేంద్రంపై యుద్ధం చేస్తానని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ రాజకీయ యుద్ధం చేస్తానంటే ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై…