ఎక్స్ క్లూజివ్: ఆచార్య ఈవెంట్ కు.. పవన్ కళ్యాణ్, కేటీఆర్. ?

మెగా మూవీ.. ఆచార్య ప్రీ ఈవెంట్ ను విజయవాడ లో చేస్తున్నారని.. దానికి ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిధి అని.. నిన్నటి దాకా మీడియాలో వార్తలు హాట్ టాపిక్ గా నడిచాయి.. నిజానికి ఈ వార్త లో నిజం లేకపోలేదు.. మాకున్న…

పెట్రో ధరలపై అప్పుడలా.. ఇప్పుడిలా..! ప్రధానిపై కేటీఆర్ విమర్శలు

కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. 2019 నుంచి జలజీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 38లక్షలకు పైగా ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించామని మోదీ చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. మిషన్…