‘భీమ్లానాయక్’ సాక్షిగా తెలుగు సినిమాపై ‘తెలంగాణ ప్రేమ’ని చాటిన కేటీయార్.!

‘గోదావరి నది నుంచి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తీసుకొచ్చి, తెలంగాణ నేలని సస్యశ్యామలం చేస్తున్నాం. గోదావరి నదీ తీరాన కనిపించే ప్రకృతి అందాలు ఇప్పుడు తెలంగాణలోనూ ఆవిష్కృతమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో తెలుగు సినిమాల షూటింగులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా..’ అంటూ…

‘సింగరేణి జోలికొస్తే తడాఖా చూపిస్తాం’.. కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

కేంద్రం సింగరేణి జోలికి వస్తే ఆ సెగ ఢిల్లీని తాకుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆయన అన్నారు. ఈమేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కేటీఆర్ లేఖ రాశారు. ‘ప్రభుత్వ సంస్థలను చంపేసే కుట్రకు…

Is Modi PM only for Gujarat? asks KTR

HYDERABAD: Expressing his displeasure at the discrimination against Telangana, Municipal Administration Minister KT Rama Rao on Wednesday demanded to know if Narendra Modi is the Prime Minister only for Gujarat…