కరోనా సెకెండ్ వేవ్: కొత్త ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం.!

కోవిడ్ ప్రభావిత రంగాలకు 1.1 లక్షల కోట్ల రుణ హామీ.. వైద్య రంగానికి 50 వేల కోట్ల కేటాయింపు.. ఇతర రంగాలకు మరో 60 కోట్ల కేటాయింపు.. వైద్య, ఆరోగ్య శాఖకు సాయం చేసే సంస్థలకు అండగ.. వైద్య, ఔషధ రంగాల్లో…

జీఎస్టీ మాఫీ చేస్తే.. రేట్లు పెరుగుతాయ్.. ఎలగెలగ.?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జీఎస్టీ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు, ప్రజానీకానికి నవ్వు తెప్పిస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్లు, మెడిసిన్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వంటి వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపునిస్తే ధరలు పెరిగిపోతాయని ఆమె సెలవిచ్చారు మరి. కరోనా…

20 ఏళ్లు దాటిన వాహనాల విషయంలో కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ ఏడాది బడ్జెట్‌ విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చింది. బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన సందర్బంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ పర్యావరణంను పరిరక్షించేందుకు గాను కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని దానికి కట్టుబడి ఉంటుందని…