‘మనది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ఇదే సాక్ష్యం..’ ఉద్యోగులకు చెప్పండి: సీఎం జగన్

ప్రభుత్వోద్యోగులనూ, పీఆర్సీని ఉద్దేశించి క్యాబినెట్ భేటీలో మంత్రుల వద్ద సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈమేరకు 15 పాయింట్లతో కూడిన సమాచారాన్ని మంత్రులకు అందజేశారు. ‘మనది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగుల డిమాండ్లు తీర్చాలంటే ఒక పెద్ద పథకం ఆపాలి.…

Jagan now asks people to pay-back!

The YSRCP government came to power largely due to the various cash schemes that YS Jagan Mohan Reddy introduced, especially the Navaratnalu scheme. This scheme required spending public money in…

నరసాపురంలో జగన్ కి అండ ఏంటి?

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి సంబంధించి.. ఒక కీలకమైనచర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ చర్చ ఏపీలోనే కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లో జరుగుతుండడం ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారు గెలుస్తుందా? ఓడుతుందా? అని పొరుగు రాష్ట్రాల్లోని నేతలు చర్చించుకుంటున్నారు. గెలుస్తుందని…

మధ్యతరగతే లక్ష్యం.. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ను ప్రారంభించిన సీఎం జగన్

మధ్యతరగతి వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ పథకానికి సంబంధించిన వెబ్ సైట్ ను సీఎం…