వైఎస్ షర్మిల స్పందించారు సరే.. వైఎస్ జగన్ స్పందించరా.?

తెలంగాణ – ఆంధ్రపదేశ్ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధానికి సంబంధించి.. అసలు వాస్తవమేంటన్నదానిపై ఇరు రాష్ట్రాల ప్రజల్లోనూ కొంత గందరగోళం వుంది. అధికారంలో వున్న రెండు పార్టీలూ అత్యంత వ్యూహాత్మకంగా జల వివాదాలకు తెరలేపాయన్న చర్చ అయితే ఇరు రాష్ట్రాల్లోని తెలుగు…

కేసులు ఎత్తేసుకున్నది చాలక.. హైకోర్టుపై నిందలా.?

హైకోర్టు తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారట. అలాగని ‘అక్కుపక్షి’లో రాతలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద గతంలో నమోదైన కొన్ని కేసుల్ని ఇటీవల ఎత్తివేస్తూ నిర్ణయాలు జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా విచారణ…

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు పూర్తిగా ఇకపై తాళాలు పడిపోయినట్లే. ఇకపై ప్రత్యేక…

ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏడో లేఖ

కొన్నిరోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుసగా లేఖలు రాస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ నేడు మరో లేఖ రాశారు. ఈ లేఖలో రైతు భరోసా అంశాన్ని ప్రస్తావించారు. ఇది ఆయన రాసిన ఏడో లేఖ. ఇందులో ఎన్నికల…

‘విశాఖ వైపుగా.. వడివడిగా..’ అడుగులేస్తున్న సీఎం వైఎస్ జగన్.?

విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందా.? లేదా.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చనే. ఎందుకంటే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో వుంది. చంద్రబాబు హయాంలో అమరావతి, రాష్ట్రానికి రాజధాని అవడం, ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో ఒకటి కాదు..…