తల్లుల ఖాతాల్లోకి విద్యాదీవెన నిధులు

జగనన్న విద్యాదీవెన పథకం కింద ఏపీలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సోమవారం నగదు జమ చేశారు. 2021-21 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నగదును సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్ లైన్ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల…

జస్ట్ ఆస్కింగ్: తిరుపతిలో పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ దొరకవా.?

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగ సభలో పాల్గొనాల్సి వుంది. కానీ, కరోనా బూచిని చూపిస్తూ, తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ‘నేను ప్రచారం…

ఖమ్మం ‘సంకల్ప సభ’లో షర్మిల ఏం చెప్పబోతున్నారు.?

జై తెలంగాణ నినాదం తప్పనిసరి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన గురించి, ఆ పాలన గొప్పతనం గురించీ నినదించడం మామూలే. ఇంతకీ, ఆంధ్రపదేశ్ గురించి ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ఏం చెప్పబోతున్నారు.? షర్మిల సంగతి సరే, వైఎస్ విజయా…