తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక: డిపాజిట్లు రావట.. నిజమేనా.!

పంచాయితీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకీ, లోక్‌సభ ఉప ఎన్నికలకీ చాలా తేడా వుంది. కానీ, అధికార వైసీపీ మాత్రం, ‘ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రావు. అసలు అభ్యర్థులే దొరకరు..’ అంటోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. తెలంగాణలో తమకు ఎదురే లేదని…

విశాఖ ఉక్కు కర్మాగారంపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. తాడేపల్లిలో సీఎం జగన్‍ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ విషయంలోనూ నేను వ్యతిరేకించా. ఇవేమీ ఇంటి ఆస్తులు కాదు ఒక్కోటి అమ్మడానికి. చక్కగా…

బాలికలకు బ్రాండెడ్ న్యాప్ కిన్లు పంపిణీ చేయాలి: సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న 7 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా న్యాప్ కిన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…

ఆంధ్రపదేశ్‌లో ‘ఫ్యాక్ట్ చెక్’ అత్యవసరమేగానీ.!

తప్పుడు ప్రచారం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. మీడియా ముందుకొస్తే రాజకీయ నాయకులు మాట్లాడేవన్నీ అబద్ధాలే. వాటికి ‘ఫ్యాక్ట్ చెక్’ అనేది వుండదు. నోటికొచ్చింది వాగడానికే మీడియా మైకులు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. అన్ని…

రిపబ్లిక్ టీవీ ఉవాచ: జగన్ సన్నిహితుల ఆర్థిక అక్రమాలపై కేంద్రం గుస్సా.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితులైన కొందరు వైసీపీ ముఖ్య నేతల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టిందా.? ఆయా వ్యక్తులు నిర్వహిస్తోన్న సంస్థల ‘ఆర్థిక వ్యవహారాల్లో లొసుగుల్ని’ కేంద్రం గుర్తించిందా.? ఈ విషయమై కొందరు…

ఢిల్లీకి సీఎం జగన్.. ఏపీలో మతమార్పిడులపై బీజేపీ ‘సోషల్’ గుస్సా.!

ఆంధ్రపదేశ్‌ లో మత మార్పిడుల అంశం మరోమారు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికార వైసీపీ, రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడుల్ని ప్రోత్సహిస్తోందన్నది భారతీయ జనతా పార్టీ ఆరోపణ. తాజాగా గుంటూరు జిల్లాలోని ఎడ్లపాడులో అక్రమంగా ‘క్రిస్టియన్ మాఫియా’ నిర్మాణాల్ని చేపడుతోందంటూ బీజేపీ ముఖ్య…